2012లో ఒక్కరే.. ఇప్పుడు ఐదుగురు

80చూసినవారు
2012లో ఒక్కరే.. ఇప్పుడు ఐదుగురు
ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళా రెజ్లర్ల సంఖ్య పెరుగుతోంది. 2012లో ఒక్కరు మాత్రమే ఒలింపిక్స్‌లో పోటీపడగా, ఆ తర్వాత 2016లో ముగ్గురు, 2020లో నలుగురు క్వాలిఫై అయ్యారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు ఐదుగురు ఎంపికయ్యారు. దీంతో దేశంలో మహిళల రెజ్లింగ్ పురోగతి సాధిస్తోందని క్రీడా నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు ఒక్క మెడల్(2016-బ్రాంజ్) మాత్రమే గెలిచిన మహిళా రెజ్లర్లు ఈసారి ఎన్ని మెడల్స్ గెలుస్తారో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్