VIDEO: ఏపీలో ఈవీఎంల హెలికాఫ్టర్ ప్రయాణం

1063చూసినవారు
గోదావరి నది తీరాన మారుమూల పాపికొండల్లో ఉన్న రహదారి సౌకర్యంలేని చిన్న గ్రామం తుమ్మిలేరు. ఈ గ్రామంలో కొండపైన ఉన్న పోలింగ్ కేంద్రం 399 కు హెలికాప్టర్ లో పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తీసుకువెళ్ళారు. అలాగే వై.రామవరం మండలం రిమోట్ ఏరియాలలోని 5,6,7,8,9,10 పోలింగ్ కేంద్రాలకు కూడా హెలికాప్టర్ లో ఈవీఎంలను తీసుకువెళ్ళారు. ఈ విధంగా ప్రజాస్వామ్యం ప్రతి మారుమూలకు చేరుకుంటుందని ఏపీ సీఈఓ ట్వీట్ చేశారు.