కొత్తగా 400 బ్రాంచ్‌ల ప్రారంభం: ఎస్‌బీఐ ఛైర్మన్

68చూసినవారు
కొత్తగా 400 బ్రాంచ్‌ల ప్రారంభం: ఎస్‌బీఐ ఛైర్మన్
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సేవలను మరింత విస్తరిస్తున్నట్టు ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించాలని భావిస్తున్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో బ్యాంకు 137 కొత్త బ్రాంచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిందని, అందులో 59 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని వివరించారు.

ట్యాగ్స్ :