పారిస్ ఒలింపిక్స్.. అథ్లెట్లకు శిక్షణ ఖర్చు ఎంతంటే?

63చూసినవారు
పారిస్ ఒలింపిక్స్.. అథ్లెట్లకు శిక్షణ ఖర్చు ఎంతంటే?
విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ ఈనెల 26 నుంచే ప్రారంభంకానుంది. భారత బృందం కూడా ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. ఈ ఒలింపిక్స్‌లో 117 మంది అత్యున్నత క్రీడా వేదికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విశ్వక్రీడల్లో భారత్ తరపున సత్తాచాటి పతకాలు తీసుకొచ్చేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం’ పేరుతో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఇందుకు రూ.470 కోట్లకు పైగా వెచ్చించింది.

సంబంధిత పోస్ట్