డయేరియా బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్(వీడియో)

71చూసినవారు
AP: విజయనగరం జిల్లా గుర్లలో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. స్థానిక పీహెచ్సీలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. వ్యాధి వ్యాప్తి, కారణాలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం గుర్లలో బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. అంతకుముందు నెల్లిమర్ల మండలం ఎస్ఎస్ఆర్ పేట వద్ద తాగునీటి పథకాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్