నీటిలో రైలుకు దారి చూపిస్తూ పయనం (వీడియో)

78చూసినవారు
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో సైతం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని కట్నీలో భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలు నీటమునిగాయి. అదే సమయంలో రైలు నడపడంలో డ్రైవర్ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అప్పుడు సిబ్బంది రైలు ముందు నడిచి దారి చూపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్