విపక్షాలకు ప్రధాని మోదీ హితవు

84చూసినవారు
విపక్షాలకు ప్రధాని మోదీ హితవు
ప్రభుత్వం కలలుకనే ‘వికసిత్ భారత్'కు ఈ బడ్జెట్ పునాది వేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. వచ్చే ఐదేళ్లకు తమకు కార్యనిర్దేశం చేసేలా ఈ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని.. దేశం కోసం ఉందని ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. 2029 ఎన్నికల వరకు పార్లమెంట్ కు మహిళలు, రైతులు, యువత జీవితాలను బాగు చేసేందుకు వాడదామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్