తెలంగాణలో నేడు ప్రధాని మోదీ పర్యటన

4226చూసినవారు
తెలంగాణలో నేడు ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం కేరళలో ఉన్న ఆయన ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.50 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో మల్కాజిగిరికి వెళ్తారు. సాయంత్రం 5.15 నుంచి 6:15 వరకు మిర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు రోడ్ షో‌లో పాల్గొంటారు. రోడ్ షో అనంతరం రాజ్ భవన్ చేరుకొని, రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు నాగర్ కర్నూల్ బహిరంగ సభలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్