బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం (వీడియో)

85చూసినవారు
యూపీలోని కౌశాంబిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మైనర్ బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబికులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :