రైల్వే స్టేషన్‌లో కొండచిలువ.. ప్రయాణికులు పరుగు (వీడియో)

52చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో తాజాగా ఓ కొండచిలువ ప్రయాణికులను భయపెట్టింది. యోగానగరి రైల్వే స్టేషన్‌లో కొండచిలువ కనిపించగానే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దాదాపు అది 10 అడుగుల పొడవు ఉంది. రైల్వే అధికారులు దీనిపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది ఆ కొండచిలువను బంధించి, నిర్మానుష్య ప్రాంతంలో విడిచి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్