ఉత్తరప్రదేశ్‌లో వర్షాల బీభత్సం.. 13 మంది మృతి! (వీడియో)

79చూసినవారు
ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు నగరాల్లో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, ఈ వర్షాల కారణంగా 24 గంటల వ్యవధిలో 13 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్, రాయ్ బరేలీ, మెయిన్‌పురి, బులంద్‌షహర్, కన్నౌజ్, కౌశంబి, ఫిరోజాబాద్, ప్రతాప్‌గఢ్, ఉన్నావ్‌లలో ఈ 13 మంది మరణించారు.

సంబంధిత పోస్ట్