రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్.. దూకుడు పెంచిన NIA

73చూసినవారు
రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్.. దూకుడు పెంచిన NIA
బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దూకుడు పెంచింది. ఈ కేసులు సంబంధించి NIA బుధవారం తమిళనాడులో సోదాలు చేపట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై, రామనాథపురంలో 10 చోట్ల NIA అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ఇళ్లు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :