తిరుగుబాటు దళాల దాడి.. 150 మంది మృతి (వీడియో)

56చూసినవారు
సూడాన్‌లోని తాజాగా దారుణ ఘటన జరిగింది. అక్కడి తిరుగుబాటు దళాల దాడిలో దాదాపు 150 మంది మృతి చెందగా.. 200 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు, సాక్షులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడాది కాలం యుద్ధంలో ఇప్పటి వరకు 7 మిలియన్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. సెంట్రల్ సూడాన్‌లోని వాద్ అల్ నౌరా గ్రామంపై పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చేసిన దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.