రేవంత్ రెడ్డి మోసం చేశారు: బూర నర్సయ్య గౌడ్

51చూసినవారు
రేవంత్ రెడ్డి మోసం చేశారు: బూర నర్సయ్య గౌడ్
రైతులను, ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. 'అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు కాదు ఆరు మోసాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి దేవుడి మీద ప్రమాణాలు.. దేవుడి మీద ఒట్టు దొంగతనం చేయలేదు అన్నట్టుగా ఉంది. రైతు రుణమాఫీ చేస్తారా? చేయరా? అనేది సీఎం స్పష్టంగా చెప్పాలి' అని అన్నారు.
Job Suitcase

Jobs near you