'మహిళా ఉద్యమ్ నిధి' పథకం ద్వారా మహిళలకు రూ.10 లక్షల లోన్

58చూసినవారు
'మహిళా ఉద్యమ్ నిధి' పథకం ద్వారా మహిళలకు రూ.10 లక్షల లోన్
మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా 'మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్' పేరుతో SIDBI (స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం అందజేస్తుంది. ఈ లోన్ మొత్తాన్ని 10 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి. MSME, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల బిజినెస్‌లకు ఈ రుణం ఇస్తారు. ఈ పథకంలో భాగంగా రుణం పొందడానికి స్థానిక బ్యాంకులను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్