దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత.. ఫొటోలు వైరల్‌

56చూసినవారు
దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత.. ఫొటోలు వైరల్‌
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హీరోయిన్ సమంత తొలి రోజు అమ్మవారిని కొలిచారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో గల ఈషా ఫౌండేషన్‌కు వెళ్లిన సామ్‌ అక్కడ నిర్వహించిన దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్