వాసవి మా ఇల్లు ఆధ్వర్యంలో ఉచిత నేటి సరఫరా

65చూసినవారు
వాసవి మా ఇల్లు ఆధ్వర్యంలో ఉచిత నేటి సరఫరా
సంగారెడ్డి పట్టణంలోని బసవేశ్వర నగర్, మాధవ నగర్, కట్ట కొమ్ము కాలనీలో వాసవీ మా ఇల్లు సంస్థ ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకర్ ద్వారా మంగళవారం మంగళవారం నీటి సరఫరా చేశారు. వ్యవస్థాపకులు తోపాజి అనంతకృష్ణ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి ఉన్న కాలనీలో 100 రోజులపాటు ట్యాంకర్ ద్వారా ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా నీటి సమస్య ఉంటే తమకు సంప్రదిస్తే ట్యాంకర్ పంపిస్తామని తెలిపారు.