![విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి](https://media.getlokalapp.com/cache/8a/4d/8a4d40547ce907ab70106e6aa348169e.webp)
విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి
విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు సురేష్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని శ్రీ తేజ జూనియర్ కళాశాలలో ఆదివారం శిక్షణ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు సమావేశంలో జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు సందీప్ పాల్గొన్నారు.