అకౌంట్లలోకి ‘చేయూత’ నగదు

56చూసినవారు
అకౌంట్లలోకి ‘చేయూత’ నగదు
వైఎస్సార్ చేయూత పథకం నిధులను ఏపీ ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం రూ.5065 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.1552.32 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా రూ.3512.68 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ.18,750 ఆర్థికసాయం అందిస్తున్నారు.