ఘనంగా గర్బన్యాస కౌముది వ్రతం మహోత్సవం

61చూసినవారు
సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠంలో గర్భన్యాస కౌముది వ్రత మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో గర్భాన్యాస కార్యక్రమాన్ని జరిపించారు. గర్భన్యాస కార్యక్రమాన్ని తిలకించడం వల్ల కలిగే ఫలితాన్ని భక్తులకు వివరించారు. రాత్రి 7 నుంచి 11 గంటల వరకు కౌముది మహోత్సవ కార్యక్రమం జరిగింది.

ట్యాగ్స్ :