కుప్పంలో సీఎం చంద్రబాబుకు అవమానం

57చూసినవారు
కుప్పంలో సీఎం చంద్రబాబుకు అవమానం
కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడుకు అవమానం ఎదురైంది. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ 27వ వ్యవస్థాపక దినోత్సవ ఆహ్వాన పత్రికపై చంద్రబాబు పేరు పెట్టలేదు. దీంతో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరును ఎలా మరిచిపోయారంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. చిత్తూరు ఎంపీ, MLC, RTC వైస్ ఛైర్మన్, కలెక్టర్ సహా పలువురి పేర్లను ఆహ్వాన పత్రికలో ముద్రించారు.

ట్యాగ్స్ :