పదవ తరగతి విద్యార్థులకు ముఖ్యమంత్రి ప్రశంసలు

51చూసినవారు
పదవ తరగతి విద్యార్థులకు ముఖ్యమంత్రి ప్రశంసలు
చిన్నకోడూరు మండల కేంద్రంకు చెందిన జడ్పీహెచ్ఎస్ పాఠశాల పదిమంది విద్యార్థులకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హైదరాబాదు నుండి ఫోన్ ద్వారా తెలిపారు. చిన్నకోడూరు పాఠశాలకు విద్యార్థులకు పదికి పది జిపిఏ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి ప్రశంసించడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్