మృతిని కుటుంబానికి 25కేజీల బియ్యం పంపిణీ

76చూసినవారు
మృతిని కుటుంబానికి 25కేజీల బియ్యం పంపిణీ
చిన్నకోడూర్ మండలం ఓబుళాపుర్ గ్రామనికి చెందిన గౌరబోయిన భూమయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకుని బీజేపీ సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ముచ్చర్ల నాగరాజు కుటుంబాన్ని పరామర్శించి 25 కేజీల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కిషన్, శ్రీనివాస్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్