బీజేపీ కి ఓటు వేస్తే ఐటీ దాడులు తప్పవని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిద్దిపేటలో జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్య వైశ్యుడు మహాత్మా గ
ాంధీని చంపిన గాడ్సేను బిజెపి ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా పొగిడారన్నారు.