రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

68చూసినవారు
రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బిజెపి కిసాన్ మోర్చ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బెజ్జంకి మండల బిజెపి అధ్యక్షులు కొలిపాక రాజు ఆధ్వర్యంలో తహసీల్దార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్