అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి శిక్ష విధించాలి

79చూసినవారు
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి శిక్ష విధించాలి
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బిజెపి మండల నాయకులు మధునాల బాలయ్య అన్నారు. బుధవారం దౌల్తాబాద్ లో స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని ఆర్ వెంకటాపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పానవాలకే సిగ్గు శెట్టి అన్నారు.