సిడిపి పనుల స్థితిగతులపై నివేదిక అందించాలి: కలెక్టర్

76చూసినవారు
సిడిపి పనుల స్థితిగతులపై నివేదిక అందించాలి: కలెక్టర్
సిడిపి పనుల స్థితిగతుల పై నివేదిక అందించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కలెక్టరేట్ లో సిడిపి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల పనులకు సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ద్వారా 51 కోట్ల 85 లక్షలకు పైగా విలువ గల 1833 పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you