లాభాలతో ప్రారంభమైనా స్టాక్ మార్కెట్లు

57చూసినవారు
లాభాలతో ప్రారంభమైనా స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టైటాన్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :