లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

52చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 634.65 పాయింట్లు లాభపడి 63,782.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 190 పాయింట్లు క్షీణించి 19,047.25కు చేరింది. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్‌బీఐ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యధికంగా లాభపడగా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యూపీఎల్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.