21న కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

1045చూసినవారు
హుజూర్ నగర్ పట్టణంలోని రాజీవ్ ప్రాంగణంలో ఈనెల 21న సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం కోరారు. వారు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల ప్రచార సభకు కాంగ్రెస్ నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశానికి హుజూర్నగర్ నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తప్పక హాజరుకావాలని పిలుపునిచ్చారు.