ప్రాథమిక పాఠశాలకు బీరువా అందజేత

1093చూసినవారు
ప్రాథమిక పాఠశాలకు బీరువా అందజేత
అనంతగిరి మండలం త్రిపురవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు 5వ వార్డు నెంబర్ ఎస్ కె దస్తగిరి పదివేలు రూపాయల విలువ చేసే బీరువాను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల సిబ్బంది సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బంధం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ముత్తినేని లింగయ్య ఎం శ్రీనివాస్, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్