వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

554చూసినవారు
వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సులో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు త్వరితగతిన అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని అన్నారు. వికలాంగులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని అన్నారు.

ట్యాగ్స్ :