ఇవాళ్టి నుంచి పదో విడత స్పెక్ట్రమ్ వేలం

69చూసినవారు
ఇవాళ్టి నుంచి పదో విడత స్పెక్ట్రమ్ వేలం
పదవ విడత స్పెక్ట్రమ్ వేలం మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. మొత్తం ఎనిమిది బ్యాండ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ వేలం నిర్వహించనుంది. రూ.96,000 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కోసం టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా.. ఈ వేలంలో పాల్గొననున్నాయి. ఈసారి వేలంలో కూడా రిలయన్స్ జియో కీలకమైన బిడ్డర్‌గా ఉండే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you