బురదలో చిక్కుకొని టెన్త్ విద్యార్థులు మృతి

166943చూసినవారు
బురదలో చిక్కుకొని టెన్త్ విద్యార్థులు మృతి
ఏపీలోని చిత్తూరు జిల్లా పచ్చనపల్లి గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు టెన్త్ విద్యార్థులు స్థానికంగా ఉన్న చెరువులో ఈతకు వెళ్లారు. అయితే ఇద్దరూ బురదలో చిక్కుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు సంజయ్ (15), ఆకాష్ (15)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.