ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

56చూసినవారు
ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఏపీలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముస్లీంల పండుగ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీ సర్కార్ సోమవారం పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి సెప్టెంబర్ 17న (మంగళవారం) విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్