షుగర్ పేషెంట్లకు కేంద్రం తీపి కబురు

571చూసినవారు
షుగర్ పేషెంట్లకు కేంద్రం తీపి కబురు
మధుమేహం, గుండె, కాలేయ తదితర వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు సహా 42 రకాల ఔషధాల ధరలు కేంద్రం తగ్గించింది. యాంటీ యాసిడ్స్, మల్టీ విటమిన్, యాంటీ బయోటిక్స్ ధరలు తగ్గించింది. కొత్త ధరలను డీలర్లు, స్టాకిస్టులకు వెంటనే అందించాలని ఫార్మా కంపెనీలను కేంద్రం ఆదేశించింది. ప్రపంచంలో అత్యధిక మంది షుగర్ వ్యాధిగ్రస్థులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి కాగా.. ధరల తగ్గింపుతో 10 కోట్లకు పైగా షుగర్ వ్యాధిగ్రస్థులు లబ్ధి పొందనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్