విలాస భవనాలు తెగ కొనేస్తున్నారు..!

65చూసినవారు
విలాస భవనాలు తెగ కొనేస్తున్నారు..!
దేశంలో రూ.4 కోట్లకు పైబడిన విలువ గల విలాసవంతమైన భవనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జనవరి- జూన్ మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ 27 శాతం పెరిగింది. ఈ ఆరు నెలల కాలంలో 8,500 లగ్జరీ ఇళ్లు అమ్ముడుపోయాయని CBRE తాజా నివేదికలో తెలిపింది. ఢిల్లీ- ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్ నగరాలు లగ్జరీ ఇళ్లకు ప్రముఖ మార్కెట్లుగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్