మూడో టెస్ట్.. 400 దాటిన భారత్‌ స్కోరు

75చూసినవారు
మూడో టెస్ట్.. 400 దాటిన భారత్‌ స్కోరు
రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగుతున్న మూడో టెస్టులో భారత్‌ స్కోరు 400 దాటింది. రెండో రోజు ఆట ప్రారంభించిన టీంఇండియా మొదటి సెషన్ లో తడబడింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(112), కుల్దీప్ యాదవ్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ 36, జురెల్‌ 32 నిలకడగా రాణించారు. దీంతో భారత్ ఈ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

ట్యాగ్స్ :