ర‌చ‌యిత‌గా మొద‌లైన పీవీ రాజ‌కీయ జీవితం ఇదే

571చూసినవారు
ర‌చ‌యిత‌గా మొద‌లైన పీవీ రాజ‌కీయ జీవితం ఇదే
ర‌చ‌యిత‌గా, వ్యవసాయవేత్తగా, న్యాయవాదిగా తనదైన ముద్రవేసిన త‌ర్వాత పీవీ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టి.. భార‌త ప్రధాని వరకు ఎదిగి తీరు మాట‌ల్లో చెప్ప‌లేం. 1957లో మంథని నియోజకవర్గం నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1971-73లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొన‌సాగారు. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయ‌కుండా పార్ల‌మెంట్ లో స‌భ్యుడు కాకుండానే ప్ర‌ధాని అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్