బస్సు నదిలో పడి ముగ్గురు మృతి

62చూసినవారు
బస్సు నదిలో పడి ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లా బధాని బ్లాక్ మోహన్‌కోలా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవిపటాన్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా చార్‌గహ్వా వంతెనపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్