మంజీరా నదిలో ఇద్దరు గల్లంతు

70చూసినవారు
మంజీరా నదిలో ఇద్దరు గల్లంతు
కామారెడ్డి జిల్లా బీర్కురా మంజీరా నదిలో ఇద్దరు గల్లంతు అయ్యారు. మధ్యాహ్నం స్నానానికి దిగి పండరి(35), టిల్లు(12) గల్లంతయ్యారు.
ఇద్దరిని బీర్కూర్ గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :