సాధారణ ప్రయాణికుల సౌకర్యాలపై రైల్వే ప్రత్యేక దృష్టి

52చూసినవారు
సాధారణ ప్రయాణికుల సౌకర్యాలపై రైల్వే ప్రత్యేక దృష్టి
కోచ్‌ల ఉత్పత్తి పెరిగిందని 2024, 2025 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా రైల్వేలు 1000 నాన్-ఏసీ కోచ్‌ల ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేసిందని న్యూఢిల్లీ నుంచి ఇవాళ విడుదల చేసిన ప్రకటనలో భారతీయ రైల్వే శాఖ తెలిపింది. అధికారుల సమాచారం ప్రకారం 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలలో రికార్డు స్థాయిలో 5300 జనరల్ కోచ్‌లతో కలుపుకొని మొత్తంగా సుమారు 10000 కోచ్‌లు తయారు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్