ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉబర్ సంస్థ తొలిసారి ఉబర్ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఢిల్లీలో తొలుత ఈ బస్సు సేవలను ప్రారంభించనున్నారు. ఏడాది పాటు ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు, కోల్కతాలోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఉబర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్ పాండే తెలిపారు.