తిరుమల లడ్డూపై పొలిటికల్ రచ్చ

84చూసినవారు
తిరుమల లడ్డూపై పొలిటికల్ రచ్చ
తిరుమల శ్రీవారి లడ్డూపై పొలిటికల్ రచ్చ మొదలైంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. తిరుమల లడ్డూ నాణ్యతపై దేవుడి ముందు ప్రమాణం చేయడానికైనా సిద్ధమని, చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రమాణానికి సిద్ధమా? అంటూ TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ పాలనలో తిరుమలను అపవిత్రం చేశారని.. ఆధారాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. విచారణ అనంతరం నిజాలు తెలుస్తాయని బీజేపీ నేతలు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్