సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు కేంద్ర మంత్రివర్గ సమావేశం

69చూసినవారు
సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు కేంద్ర మంత్రివర్గ సమావేశం
దేశంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్న నేపథ్యంలో మార్చి 3న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రెండ్రోజుల ముందు ఈ సభ జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పర్యటించి సమీక్షిస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you