సింధు నదీజలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు నోటీసు పంపిన భారత్

79చూసినవారు
సింధు నదీజలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు నోటీసు పంపిన భారత్
పాకిస్తాన్ కు ఇండియా నోటీసులు పంపింది. సింధు నదీజలాల ఒప్పందంలో మార్పులు చేయాలంటూ అల్టిమేటం జారీ చేసింది. మారుతున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1960 నాటి ఒప్పందాన్ని కొనసాగించటం కుదరదని తేల్చి చెప్పింది. ఈ నోటీసులో ఇండియాలో పెరుగుతున్న నీటి అవసరాలు, క్లీన్ ఎనర్జీ ఆవశ్యకత గురించి ప్రస్తావించింది. అంతే కాకుండా తీవ్రవాదం పట్ల పాకిస్తాన్ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్