ఖలిస్థానీ వేర్పాటువాది పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో భారత ప్రభుత్వానికి అమెరికా కోర్టు సమన్లు

59చూసినవారు
ఖలిస్థానీ వేర్పాటువాది పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో భారత ప్రభుత్వానికి అమెరికా కోర్టు సమన్లు
తనపై హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత ప్రభుత్వంతో పాటు పలువురి పేర్లను ప్రస్తావిస్తూ అమెరికాలోని సదరన్ న్యూయార్క్ జిల్లా కోర్టులో సివిల్ దావా వేశారు. దీంతో కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, రీసెర్చ్ & అనాలసిస్ వింగ్ (R&AW) మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తా పేర్లను ప్రస్తావించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్