VIDEO:కాలువలో పడ్డ యువకుడు.. చివరికి

82చూసినవారు
యూపీలోని ఘజియాబాద్‌లో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఇందిరాపురం ప్రాంతంలో ఓ యువకుడు కాలువలో పొరపాటుగా కాలు జారి పడ్డాడు. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడాలని అతడి తండ్రి అక్కడి వారిని అభ్యర్థించాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. చివరికి నేవీ మాజీ మెరైన్ కమాండో ధన్వీర్ సింగ్ నేగీ అక్కడకు వచ్చాడు. కాలువలో దూకి ఆ యువకుడిని రక్షించాడు. సకాలంలో స్పందించిన ఆయనను పలువురు ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్