ఈనెల 15న హలో ముదిరాజ్ చలో నారాయణపేట

72చూసినవారు
ఈనెల 15న హలో ముదిరాజ్ చలో నారాయణపేట
ఈనెల 15న నారాయణపేటలో జరిగే కాంగ్రెస్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజుల చిరకాల స్వప్నమైన బిసి డి నుండి బీసీ ఏ మార్పుకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశానికి కొడంగల్ నియోజకవర్గంలోని ముదిరాజులు భారీగా తరలిరావాలని కోరారు.

ట్యాగ్స్ :