వరదలకు ఇద్దరు సైనికులు మృతి

6184చూసినవారు
వరదలకు ఇద్దరు సైనికులు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌లో భారీవర్షాలు సంభవించాయి. దీంతో అకస్మాత్తు వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు సైనికులు మృతి చెందారు. నాయబ్‌ సుబేదార్‌ కుల్‌దీప్‌ సింగ్‌ మృతదేహం శనివారం రాత్రి లభ్యం కాగా.. సిపాయి తెలూ రామ్‌ మృతదేహం నేడు లభ్యమైంది. భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్